జయజయహే : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. నిన్న 04-05-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,380 మంది… నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 27,936 మంది… నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.35 కోట్లు … ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. ఉచిత సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం.. టైమ్ స్లాట్ (ఎస్ ఎస్ డి ) దర్శనానికి సుమారు 3 గంటల సమయం.. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం…
తిరుమల సమాచారం
0
59
Previous article
RELATED ARTICLES

