Tuesday, April 7, 2026
Homeభక్తిచందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ వ్యవస్థాపక ధర్మ కర్త

చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ వ్యవస్థాపక ధర్మ కర్త

సింహచలం: జయజయహే : సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను మంత్రులతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?