చోడవరం : జయజయహే : చోడవరం మండలం, లక్కవరం గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు రాంబిల్లి సూర్యనారాయణ మృతి చెందారు. దీంతో ఆ ఆలయంలో నిత్య పూజలకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఆ స్థానoలో వారి కుమారుడైన రాంబిల్లి నాగేశ్వర రావుని నియమిస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వుల జారీ చేశారు. వాటిని గురువారo అర్చకునికి దేవదాయ శాఖ ఈవోయస్.వి.వి. సత్యనారాయణ మూర్తి అందజేశారు.
భీమలింగేశ్వర ఆలయానికి అర్చకుడి నియామకం
0
55
Previous article
Next article
RELATED ARTICLES

