జయజయహే : తెల్లవారు ఝామున సింహాచల క్షేత్రంలో జరిగిన గోడ పడిన ప్రమాద సంఘటన కలచివేసింది. నా దర్శనం ముగించుకుని వెళ్లిన పిదప జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా తెలిసింది. మరణించిన భక్తుల ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.
సింహాచల ఘటన కలిచివేసింది – ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి
RELATED ARTICLES
