Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీచెల్లయ్య మహ్రం పార్థివ దేహానికి నివాళులర్పించిన అరకు ఎమ్మెల్యే

చెల్లయ్య మహ్రం పార్థివ దేహానికి నివాళులర్పించిన అరకు ఎమ్మెల్యే

అరకు : జయ జయహే: అరకు వ్యాలీ మండలానికి చెందిన సాలెం చికెన్ సెంటర్ యజమాని మాజీ కో-ఆప్షన్ సభ్యులు షైక్ సలీం చెల్లయ్య ,విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు . విషయం తెలిసిన వెంటనే అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ,స్వయంగా వారి సగృహమునకు చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించి_ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో మాజీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్,అరకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్డం నరసింగ రావు, కాపు గంటి కృష్ణారావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?