SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 10:58 am Posted by : SHIVASURYA NEWS

శాంతి చర్చలకు పిలవండి : కేంద్రానికి మావోయిస్టుల లేఖ

హైదరాబాద్:జయజయహే : కేంద్రం తమను శాంతి చర్చలకు పిలవాలని కోరుతూ మావోయిస్టుల పేరిట మరోసారి లేఖ విడుదల చేశారు. కర్రే గుట్టల్లో ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతుందని ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని కోరింది… శాంతి చర్చలకు తాము సిద్దమని, గతవారం కూడా లేఖ రాసినట్లు పేర్కొంది, శాంతి చర్చలకు అను కూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేక విడుదల అయింది.