SHIVASURYA NEWS
Sr Reporter | శివ సూర్య డైలీ
shivasurya.in
వేంకటేశ్వరస్వామి రధోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్
జయజయహే : కాళ్ళకూరు వెంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్బంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు.ఈ రధోత్సవ వేడుకల్లో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article