SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 11:42 am Posted by : SHIVASURYA NEWS

వేంకటేశ్వరస్వామి రధోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్

జయజయహే : కాళ్ళకూరు వెంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్బంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు.ఈ రధోత్సవ వేడుకల్లో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.