SHIVASURYA NEWS
Sr Reporter | శివ సూర్య డైలీ
shivasurya.in
మృతుడికి ఆర్థిక సాయం చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article