SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 10:40 am Posted by : SHIVASURYA NEWS

మృతుడికి ఆర్థిక సాయం చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసారు.