SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 10:53 am Posted by : SHIVASURYA NEWS

భారత్ ప్రధాని కు ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి

జయజయహే : రాజధాని అమరావతి పనుల పునప్రారంభానికి విచ్చేసిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కు నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఘనంగా స్వాగతం పలికారు.