భారత్తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని.. కనికరించండి ప్లీజ్
పాకిస్థాన్ ప్రభుత్వం భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. ఉగ్రవాదుల దాడి ఎఫెక్ట్ తర్వాత భారత్ సింధు జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపివేసింది. ఈ తర్వాత ఇరు దేశాలు కూడా చిన్నపాటి యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో పాకిస్థాన్ పాక్షికంగా దెబ్బతింది. మొత్తానికి ఇరు దేశాలు కాల్పుల విరమణకు రావడంతో ప్రస్తుతం సమస్య సద్దుమణిగింది. అయితే పాకిస్థాన్కు మాత్రం సింధు జలాలను భారత్ విడుదల చేయలేదు. తాజాగా దీనికి పాక్ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
RELATED ARTICLES


