పెహల్గాంలో అమరులైన వారికి ఘన నివాళులు
విశాఖపట్నం : జయజయహే : చిన్న వాల్తేరు మొహమ్మదియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులు అందరూ ముక్త కంఠంతో పెహల్గాం, కాశ్మీర్ లో జరిగిన దారుణ మరణకాండను తీవ్రంగా ఖండించారు. అమరులైన వారికి ఘన నివాళులు అర్పిస్తు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు మరియు వారి కుటుంబ సభలుకు ప్రగడ సానుభూతిని తెలియ చేసారు. అనంతరం నల్ల బ్యాండ్ ను ధరించి తమ నిరసనను తెలియచేస్తు టెర్రరిజం నశించాలని దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు...