జయజయహే : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. సరిహద్దులో పటిష్ట భద్రతను పెంచింది. అలాగే పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారులు జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. కాగా పాకిస్తాన్ కూడా తమ సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
0
59
Previous article
Next article
RELATED ARTICLES

