చెల్లయ్య మహ్రం పార్థివ దేహానికి నివాళులర్పించిన అరకు ఎమ్మెల్యే
అరకు : జయ జయహే: అరకు వ్యాలీ మండలానికి చెందిన సాలెం చికెన్ సెంటర్ యజమాని మాజీ కో-ఆప్షన్ సభ్యులు షైక్ సలీం చెల్లయ్య ,విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు . విషయం తెలిసిన వెంటనే అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ,స్వయంగా వారి సగృహమునకు చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించి_ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో మాజీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు కమిడి...