కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు , మంత్రులు, ఎమ్మెల్యేలు.