SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 12:02 pm Posted by : SHIVASURYA NEWS

ఆర్టీసీ ద్వారా ప్రభుత్వ పుస్తకాల పంపిణీ

విజయనగరం : జయజయహే : విజయనగరం స్థానిక ఎంసీఏ రోడ్ లో ఉన్న గవర్నమెంట్ గోడం వద్ద 10వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం డిపో మేనేజర్ శ్రీనివాసరావు నేడు ప్రారంభించారు. విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న 36 మండలాలకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా నేటి నుండి ప్రారంభమయ్యే. మే నెల 05 వ తారీఖు వరకు నిరాటంకంగా దాదాపు 08 లక్షల పుస్తకాలను ఆయా మండలాలకు తరలించబోతున్నారు. తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఆదినారాయణ మరియు కమర్షియల్ ఏటీఎం దేవి పాల్గొన్నారు.